జూన్ 15 నుండి30వరకు దర్తి ఆభా క్యాంపులు.
జూన్ 15 నుండి 30 వరకు ధర్తీ ఆభా అభియాన్ క్యాంపులు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అధికారులను. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ధరీ ఆభా అభియాన్ కార్యక్రమం పై జిల్లా అధికారులతో…
ఎంజీఎం 77 మందికి ఉద్యోగులకు మెమోలు
ఎంజీఎంలో 77 మందికి మెమోలు..ఆస్పత్రి చరిత్రలోనే తొలిసారి పశ్చిమ ఎమ్మెల్యే తనిఖీల్లో వెలుగుచూసిన నిర్లక్ష్యం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశాలు.. నిర్లక్ష్యపు ఉద్యోగులకు షాక్.. వరంగల్: ఎంజీఎం వైద్యులు, ఉద్యోగులపై కలెక్టర్ జారీ చేసిన సూచన ఆధారంగా వైద్యాధికారులు చర్యలు చేపట్టారు.…
నవరత్న మాల హారతి.
సరస్వతి పుష్కరాలలో భాగంగా 10వ రోజు ఘనంగా జరిగిన సరస్వతి నవరత్న మాల హారతి. శనివారం సాయంత్రం సరస్వతి పుష్కరాల 10వ రోజును పురస్కరించుకొని, సరస్వతి ఘాట్ వద్ద నిర్వహించిన సరస్వతి నవరత్న మాలా హారతి కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య అత్యంత…
డిగ్రీ పూర్తిచేసిన ప్రతి విద్యార్థికి ఉద్యోగం లభించేలా స్కిల్ ట్రైనింగ్. హైదరాబాద్ ను భారతదేశ నైపుణ్య రాజధానిగా తీర్చిదిద్దుతాం. వర్సిటీలు కూడా నైపుణ్య శిక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఐటీఐలను అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లుగా మార్చాం. ఎమర్జింగ్ స్కిల్ పై నాస్కామ్,…
పుష్కరాల కోసం బస్సులు లేక కుస్తీలు పడుతున్న భక్తులు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం లో గత పది రోజుల నుండి సరస్వతీ పుష్కరాలు జరుగుతున్నాయి సరస్వతి పుష్కరాలకు బస్సులు లేక ప్రయాణికులు బస్సులు ఎక్కడికి కుటుంబ సభ్యులతో కలిసి బస్సు ఎక్కడానికి కుస్తీ పడుతున్నారు పుష్కరాలు జరుగుతున్న…
సరస్వతి పుష్కరాల ఘాట్ వద్ద స్విమ్మర్ల గట్టి పహారా.
భూపాలపల్లి జిల్లాదేవపూర్ మండలం కాళేశ్వరం లో 10వ రోజు కొనసాగుతున్న మహా భక్తుల రద్దీ. శనివారం ఉదయం నుండే భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ త్రివేణి సంగమం లో జాగ్రత్త రక్షణ…
కాళేశ్వరం లో హారతి అందరిని ఆకట్టుకుంది.
అంతర్వాహిని సరస్వతి పుష్కరాలతో కాళేశ్వరం సరికొత్త కాంతులీనుతోంది. కనీవిని ఎరగని స్థాయిలో భక్త జనం త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తోంది. శతాబ్దాలుగా సరస్వతి నదికి పుష్కరాలు జరుపుకునే ఆనవాయితీ అధికారికంగా ఇదే తొలిసారి కావడం విశేషం. ఉత్తరాదిన ఉన్న ప్రయాగరాజ్…
మీల్స్ కాలనీ ఇన్స్ స్పెక్టర్ సస్పెండ్
*బ్రేకింగ్ న్యూస్* *మీల్స్ కాలనీ ఇన్స్ స్పెక్టర్ జె. వెంకట రత్నం ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు…*. ఓ భూ వివాదం కేసులో బాధితులకు న్యాయం చేయకుండా, తప్పుడు కేసును…