సరస్వతి పుష్కరాలలో భాగంగా 10వ రోజు ఘనంగా జరిగిన సరస్వతి నవరత్న మాల హారతి.

శనివారం సాయంత్రం సరస్వతి పుష్కరాల 10వ రోజును పురస్కరించుకొని, సరస్వతి ఘాట్ వద్ద నిర్వహించిన సరస్వతి నవరత్న మాలా హారతి కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య అత్యంత ఘనంగా జరిగింది. ఘనంగా జరిగింది. ఘనంగా జరిగింది. ఘనంగా జరిగింది. ఘనంగా జరిగింది. ఘనంగా జరిగింది. అద్భుతంగా నిర్వహించబడింది. ఈ హారతిని కాశీ పూజారులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు, ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ప్రత్యేక అతిథిగా ఉన్నారు.

సుమారు 45 నిమిషాల పాటు జరిగిన ఈ హారతి కార్యక్రమం పూర్తిగా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. హారతి దీపాల వెలుగులు, పూజారుల శంఖారావం ఘాట్ పరిసరాలను మారు మ్రోగించాయి. సరిగ్గా 7.30 గంటల నుంచి ప్రారంభమైన హారతి ఇచ్చారు సాయంత్రం పెద్ద సంఖ్యలో భక్తులు హాజరైన సరస్వతీ దేవి నవరత్న మాల హారతిని కన్నుల పండువగా వీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ సరస్వతి పుష్కరాలు గత 9 రోజుల నుండి భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయని, భక్తుల సలహాలు, సూచనలు పాటిస్తూ సహకరిస్తున్నారని అన్నారు. అధికారులు, అందరూ ఎంతో కృషి చేసారు, ఈ విధమైన కార్యక్రమాలు ప్రజల్ని ఆధ్యాత్మికంగా ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు అద్దంకి దయాకర్ తర్వాత కొనసాగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *