పుష్కరాల కోసం బస్సులు లేక కుస్తీలు పడుతున్న భక్తులు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలం కాళేశ్వరం లో గత పది రోజుల నుండి సరస్వతీ పుష్కరాలు జరుగుతున్నాయి సరస్వతి పుష్కరాలకు బస్సులు లేక ప్రయాణికులు బస్సులు ఎక్కడికి కుటుంబ సభ్యులతో కలిసి బస్సు ఎక్కడానికి కుస్తీ పడుతున్నారు పుష్కరాలు జరుగుతున్న…

సరస్వతి పుష్కరాల ఘాట్ వద్ద స్విమ్మర్ల గట్టి పహారా.

భూపాలపల్లి జిల్లాదేవపూర్ మండలం కాళేశ్వరం లో 10వ రోజు కొనసాగుతున్న మహా భక్తుల రద్దీ. శనివారం ఉదయం నుండే భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ త్రివేణి సంగమం లో జాగ్రత్త రక్షణ…

కాళేశ్వరం లో హారతి అందరిని ఆకట్టుకుంది.

అంతర్వాహిని సరస్వతి పుష్కరాలతో కాళేశ్వరం సరికొత్త కాంతులీనుతోంది. కనీవిని ఎరగని స్థాయిలో భక్త జనం త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తోంది. శతాబ్దాలుగా సరస్వతి నదికి పుష్కరాలు జరుపుకునే ఆనవాయితీ అధికారికంగా ఇదే తొలిసారి కావడం విశేషం. ఉత్తరాదిన ఉన్న ప్రయాగరాజ్…

మీల్స్ కాలనీ ఇన్స్ స్పెక్టర్ సస్పెండ్

*బ్రేకింగ్ న్యూస్* *మీల్స్ కాలనీ ఇన్స్ స్పెక్టర్ జె. వెంకట రత్నం ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు…*. ఓ భూ వివాదం కేసులో బాధితులకు న్యాయం చేయకుండా, తప్పుడు కేసును…

_దయచేసి స్క్రోల్ చేసి ప్రచురించండి_ శాయంపేట మండలం కొప్పుల గ్రామంలో కనులపండువగా పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ వేడుకలు.. ముఖ్య అతిథిగా పాల్గొన్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు గారు.. డప్పు చప్పుళ్లతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు,…

రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి తిరుమలగిరిలో జరిగిన భూ భారతి అవగాహన సదస్సులో ఎమ్మెల్యే జీఎస్సార్.. భూ భారతి రెవెన్యూ అవగాహన సదస్సులను రైతులందరూ తప్పక సద్వినియోగం చేసుకోవాలని *భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు* అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గం…