Tag: #Telanganacmo

ప్రకృతిని మనం కాపాడితే అదే మనల్ని కాపాడుతుంది.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కార్యోన్ముఖులు కావాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు. ప్రకృతిని మనం కాపాడితే అదే మనల్ని కాపాడడం. ఈ ఏడాది పర్యావరణ దినోత్సవం ప్రధానాంశమైన ప్లాస్టిక్ నియంత్రణకు కట్టుబడి…